ప్రియుడిని చంపి.. భర్త "ఆధార్" ఆధారాలుగా వదిలి..
పోలీసుల కళ్ళు కప్పేందుకు యత్నం
తీగలాగి డొంకను కదిలించిన గుంటూరు అర్బన్ పోలీసులు
కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అమ్మిరెడ్డి
ఇంటిఓనర్ చాంద్ బాష తన సెల్లును భరత్ అనే బాలుడు చోరీ చేశాడని పెదనాన్న శివయ్య, కుమారుడు అశోక్ కుమార్లు సెల్ ఫోన్ విషయమై మందలించగా చోరీ చేసినట్లు బాలుడు ఒప్పుకున్నాడు. అయితే ఆ సెల్ ఫోన్ ఇంటి ఓనర్ చాంద్ బాషకు అమ్మినట్లు బాలుడు తండ్రి చెప్పాడు. అశోక్, రాజేష్, రవిలు బాలుడిని వెంటబెట్టుకుని ఇంటిఓనర్ చాంద్ బాషను అడిగారు. ఆగ్రహించిన చాంద్ బాష, ఇంటి అద్దెకు ఉంటున్న మోహన్ లు బాలుడిని చితకబాదారు.
భోగాపురం(విజయనగరం):
భార్యాభర్తల మధ్య గొడవతో కన్నతల్లే కూతురును బావిలో పడేసి కడతేర్చిన ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలస గ్రామంలో చోటు చేసుకుంది....
సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....
వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...
హైదరాబాద్లో అందుబాటులోకి మరో పైవంతెన..
ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది.
బైరామల్గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.....
ఖమ్మం : మెడిసిన్ తయారీలో ఉపయోగించే నిషేధిత అటవీ ఉత్పత్తి బ్లాక్ పసుపును విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ పసుపు క్రయ విక్రయాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ.....