పెద్దన్నకు రాఖీ కట్టి
తిరిగొస్తుండగారాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో
విషాదం చోటు చేసుకుంది. రోడ్డు
ప్రమాదం రూపంలో మృత్యువు
అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ
పూట సంతోషంగా గడపాల్సిన
అన్నాచెల్లెళ్లు మృత్యువాత
ప్రియుడిని చంపి.. భర్త "ఆధార్" ఆధారాలుగా వదిలి..
పోలీసుల కళ్ళు కప్పేందుకు యత్నం
తీగలాగి డొంకను కదిలించిన గుంటూరు అర్బన్ పోలీసులు
కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అమ్మిరెడ్డి
అంబులెన్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసి ఒక లక్ష రూపాయల విలువ చేసే 22కేజీల గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని ,తరలిస్తున్న నిందితులను, అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్ట్ చేసిన, సంఘటన సోమవారం మండలం లో చోటుచేసుకుంది.
విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మత ఆధ్వర్యంలో చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పిల్లలను పోషించే స్థితిలో...
భోగాపురం(విజయనగరం):
భార్యాభర్తల మధ్య గొడవతో కన్నతల్లే కూతురును బావిలో పడేసి కడతేర్చిన ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలస గ్రామంలో చోటు చేసుకుంది....
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ ఎస్సీ కాలనీలో దుర్గా దేవి గుడికి రహదారిలో ఒక వ్యక్తి సుమారు వారం రోజులకు పైగా ఒక చెట్టుకు ఉరి వేసుకున్నట్లు ఆ...
సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....
వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...
హైదరాబాద్లో అందుబాటులోకి మరో పైవంతెన..
ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది.
బైరామల్గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.....
ఖమ్మం : మెడిసిన్ తయారీలో ఉపయోగించే నిషేధిత అటవీ ఉత్పత్తి బ్లాక్ పసుపును విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ పసుపు క్రయ విక్రయాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ.....